MLA Kethireddy Venkatarami Reddy || Dharmavaram MLA Kethireddy || Good Morning Dharmavaram || Vigil Media
నేడు (25-12-2020) ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన ఇళ్లు లేని పేదలందరికి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేలమందికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ధర్మవరం నియోజకవర్గం లో 21,000 మందికి అందులో నేడు బత్తలపల్లిలో పట్టాలు పంపిణి చేస్తున్న Mla కేతిరెడ్డి.